📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 5, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: వైసీపీ సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. అంతేకాకుండా, నేడు విచారణకు హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ.. పోలీసుల విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవాడకు వెళ్లలేకపోయానని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

వైసీపీ లీగల్ టీమ్‌ను ఏర్పాటు

వీలైతే బుధవారం సాయంత్రం లేదా రేపు విజయవాడకు వెళ్తానని గోరంట్ల మాధవ్ తెలిపారు. తన కోసం వైసీపీ లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసిందని, పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని కొంతకాలం క్రితం నోటీసులు ఇచ్చారు. తన న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన అనంతపురం నుంచి బయలుదేరి ఈరోజు విజయవాడకు చేరుకోనున్నారు.

వల్లభనేని వంశీ, పోసాని చట్టపరమైన చర్యలు

అసభ్యకరమైన వీడియో కాల్ సంఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌సిపి మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌కు పోలీసు నోటీసు జారీ చేయబడింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి మరియు నందిగాం సురేష్‌లపై ఇటీవల చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఇది కీలక వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు మరింత ఎదురుదెబ్బ తగిలింది. గతంలో వివాదాలకు కేంద్రబిందువైన గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఎదుర్కొంటున్నారు.

Breaking News in Telugu Google news Google News in Telugu gorantla madhav Latest News in Telugu POCSO case Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.