📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Pinnelli: జంట హత్యల కేసులో కీలక పరిణామం..రిమాండ్ పొడిగింపు

Author Icon By Tejaswini Y
Updated: December 25, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జంట హత్యల కేసులో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి(Pinnelli) రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి(Pinnelli Venkatarami Reddy)ల రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్ విచారణ ద్వారా హాజరుపరచారు. ఈ సందర్భంగా వారి రిమాండ్‌ను జనవరి 7వ తేదీ వరకు కొనసాగించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Breaking News: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

Pinnelli: Key development in the double murder case…remand extension

ఈ కేసు నేపథ్యం ఇలా ఉంది. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను దారుణంగా హత్య చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని కారు ఢీకొట్టి, అనంతరం బండరాళ్లతో కొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని ఏ7గా కేసులో చేర్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరు స్వయంగా లొంగిపోగా, అప్పటి నుంచి జైలు రిమాండ్‌లో కొనసాగుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

double murder case Palnadu crime news Pinnelli Ramakrishna Reddy Pinnelli Venkatarami Reddy YSRCP Former MLA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.