📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై దుష్ప్రచారం – AP ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం

Author Icon By Pooja
Updated: December 2, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిసెంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల(Pensions) పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ (వితంతువులు) కేటగిరీకి చెందిన 8,190 కొత్త లబ్ధిదారులకు మొదటిసారిగా రూ.4,000 చొప్పున పింఛన్లు అందజేశారు. అర్హులైన మిగతా పింఛన్ గ్రహీతలందరికీ కూడా ఈ నెల పింఛన్లను ప్రభుత్వం జమ చేసింది.

Read Also: Chandrababu Naidu: సిఎం చంద్రబాబుపై కేసు క్లోజ్..

Pensions: NTR’s assurance on pensions is a misinformation campaign – AP Fact Check Team clarifies

ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“దేశంలో సామాజిక భద్రతా పింఛన్లకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌” అని పేర్కొన్నారు.గత 18 నెలల్లో పింఛన్ల పంపిణీ కోసం రూ.50 వేల కోట్లకు పైగా, ఇక అయిదేళ్లలో మాత్రం రూ.1.65 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందన

ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రకటనలో ముఖ్యాంశాలు:

ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టంగా పేర్కొంది:
“ఇంత పెద్ద స్థాయిలో పింఛన్లు(Pensions) అందజేస్తున్న సమయంలో తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే. దయచేసి అసత్యప్రచారం నిలిపేయాలి.”

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.