हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Sudheer
ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. మూడు వారాల్లోగా అన్ని కేసులపై పూర్తి నివేదికను తనకు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, కేసులను త్వరగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పెండింగ్ కేసులు రిటైర్డ్ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేయడంతోపాటు, వారి కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. అధికారుల సహకారంతో కేసులను వేగంగా పరిష్కరించడమే ఉద్యోగుల సంక్షేమానికి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. విజిలెన్స్ కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగాలని, అనవసరంగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖలు పరస్పరం సహకరించి, సమస్యలను పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పవన్ అధికారులను కోరారు.

ఉద్యోగుల మౌలిక హక్కులను కాపాడడం, వారి సమస్యలను సమయానుగుణంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ పరిపాలనపై ప్రజలకు విశ్వాసం పెంపొందుతుందని పవన్ తెలిపారు. తక్షణ చర్యలతో కేసుల నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870