📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Padayatra: ముగిసిన బండ్ల గణేష్ ‘సంకల్ప యాత్ర’

Author Icon By Tejaswini Y
Updated: February 10, 2026 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Padayatra: Bandla Ganesh’s ‘Sankalpa Yatra’ concludes

Padayatra: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన ‘సంకల్ప యాత్ర’ మంగళవారం నాటితో దిగ్విజయంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అక్రమ కేసులు తొలగిపోవాలని, ఆయన క్లీన్ చిట్‌తో బయటకు రావాలని కోరుకుంటూ బండ్ల గణేష్ ఈ సుదీర్ఘ పాదయాత్రను మొక్కుగా స్వీకరించారు.

Read also: Gurazala court verdict : పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ నిర్ణయం!

గత నెల జనవరి 19న తన స్వస్థలమైన షాద్‌నగర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, సుమారు 23 రోజుల పాటు నిరంతరాయంగా సాగింది. దాదాపు 500 కిలోమీటర్ల మేర సాగిన ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో గ్రామాలు, పట్టణాలను దాటుకుంటూ ఎట్టకేలకు తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. తన ఇష్టదైవానికి మొక్కుకున్న విధంగానే చంద్రబాబు నాయుడు నిర్దోషిగా తేలడంతో, ఆ కృతజ్ఞతా భావంతో ఈ యాత్రను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics Bandla Ganesh Padayatra Chandrababu Naidu Sankalpa Yatra Shadnagar to Tirumala Tirumala News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.