हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Nara Lokesh : తాడేపల్లి కాలనీలో పర్యటనలో … ప్రజలతో సూటిగా సంభాషణ : లోకేశ్

Divya Vani M
Nara Lokesh : తాడేపల్లి కాలనీలో పర్యటనలో … ప్రజలతో సూటిగా సంభాషణ : లోకేశ్

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో బుధవారం సాయంత్రం జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు ఆయన నేరుగా వివరించారు. ప్రతి ఇంటికీ వెళ్లి మమకారంగా పలకరిస్తూ లోకేశ్ ముందుకు సాగారు.ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన (Spoke to people face to face) లోకేశ్‌కి స్థానికులు తమ సమస్యలను తెలియజేశారు. బేసిక్ సౌకర్యాల కొరత, డ్రైనేజీ సమస్యలు వంటి అంశాలు ప్రస్తావించారు. వాటిని శ్రద్ధగా విన్న మంత్రి… వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Nara Lokesh : తాడేపల్లి కాలనీలో పర్యటనలో … ప్రజలతో సూటిగా సంభాషణ :  లోకేశ్
Nara Lokesh : తాడేపల్లి కాలనీలో పర్యటనలో … ప్రజలతో సూటిగా సంభాషణ : లోకేశ్

రిటైనింగ్ వాల్ పనులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

ఈ పర్యటనలో భాగంగా లోకేశ్ సీతానగరం వద్ద కృష్ణా నది తీరాన ఉన్న రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రజల భద్రతకు ఈ నిర్మాణం అత్యవసరం అని భావించిన మంత్రి… పనులను తక్షణమే ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.వెదుళ్ల మధుబాబు అనే బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంటికి మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా వెళ్లారు. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయన్న విషయంపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. దీనిపై మధుబాబు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

పథకాలతో మేం బాగుపడుతున్నాం : మధుబాబు కుటుంబం

ఇతన్ని ఏజెన్సీలకు తిరగాల్సిన అవసరం రాలేదు. ప్రభుత్వం ఇంటిపట్టా మాకు నేరుగా అందించింది. ఫ్రీ రిజిస్ట్రేషన్‌తోపాటు భోజనం, బట్టలు కూడా ఇచ్చారు. మా కుమార్తెకు ‘తల్లికి వందనం’ ద్వారా సహాయం వచ్చింది. గ్యాస్ సబ్సిడీ కూడా బ్యాంక్ ఖాతాలో జమైంది. మా కుమారుడు ఇంటర్ పూర్తి చేశాడు. త్వరలోనే ఇంజనీరింగ్‌లో చేరనున్నాడు” అని కుటుంబ సభ్యులు మంత్రితో చెప్పారు.పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని మంత్రి లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రతి పథకం ఆఖరి వ్యక్తికి అందాలి. అదే నిజమైన పాలన,” అని ఆయన స్పష్టం చేశారు.

Read Also : Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

లాయర్స్ కాలనీలో నూతన సిసి రోడ్ల ప్రారంభం

లాయర్స్ కాలనీలో నూతన సిసి రోడ్ల ప్రారంభం

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం

తిరుపతి లో బిజేవైఎం నిరసన

తిరుపతి లో బిజేవైఎం నిరసన

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

📢 For Advertisement Booking: 98481 12870