हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

News Telugu: Vizag Crime- కన్నబిడ్డలపై తండ్రి లైంగిక దాడి

Sharanya
News Telugu: Vizag Crime- కన్నబిడ్డలపై తండ్రి లైంగిక దాడి

News Telugu: విశాఖలో చోటుచేసుకున్న ఓ దారుణం అందరినీ కలచివేసింది. ఆడపిల్లలకు రక్షణగా నిలవాల్సిన తండ్రే క్రూరమృగంలా మారాడు. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి (Sexual assault on children)కి పాల్పడిన తండ్రికి పాక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు, జరిమానా విధించి బాధిత బాలికలకు ప్రభుత్వం పరిహారం అందించాలని ఆదేశించింది.

News Telugu
News Telugu

ఉపాధి కోసం విశాఖకు – కుటుంబాన్ని మోసం చేసిన తండ్రి

ఒరిస్సాకు చెందిన చిత్తరంజన్ పాత్రో (Chittaranjan Patro), ఉపాధి కోసం కుటుంబంతో కలిసి విశాఖకు వచ్చాడు. భార్య కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఎక్కువగా రాత్రివేళల్లో డ్యూటీకి వెళ్లేది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోని తండ్రి, తన స్వంత కూతుళ్లపై కన్నేసి, వారిపై అమానుషంగా ప్రవర్తించాడు.

చిన్నారులపై అమానుష చర్యలు

మొదట పెద్ద కుమార్తె (12 ఏళ్లు)పై లైంగిక దాడి చేశాడు. భయంతో పిల్లలు నోరు విప్పలేకపోయారు. అలా కొనసాగిన క్రూరకృత్యం తర్వాత, చిన్న కుమార్తె (8 ఏళ్లు)ను కూడా వదలకుండా దాడి చేశాడు. తండ్రి కనపడితేనే భయంతో వణికే స్థితికి చేరుకున్నారు బాలికలు. ఎవరికీ చెప్పుకోలేక లోలోన పంటి బిగువున్న బాధను భరిస్తూ వచ్చారు.

టీచర్ గమనికతో వెలుగులోకి వచ్చిన నిజం

అయితే పెద్ద కుమార్తె పాఠశాలలో మౌనంగా ఉండటం టీచర్‌ గమనించింది. కౌన్సెలింగ్ సమయంలో బాలిక కన్నీరుమున్నీరై వాస్తవాన్ని బయటపెట్టింది. వెంటనే ఈ విషయం పోలీసులకు చేరింది. 2024 సెప్టెంబర్ 24న ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి, తరువాత మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

దర్యాప్తు మరియు ఆధారాలు

ఏసీపీ పెంటారావు నేతృత్వంలోని బృందం నిశితంగా దర్యాప్తు చేసి, పూర్తి ఆధారాలతో ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. నేరం నిర్ధారణ కావడంతో కేసు విచారణ చేపట్టిన పాక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

కోర్టు తీర్పు – కఠిన శిక్ష

న్యాయస్థానం నిందితుడు చిత్తరంజన్ పాత్రోకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా రూ. 3,000 జరిమానా విధించింది. బాధిత బాలికలకు సహాయంగా రూ. 3 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-kukatpally-murder-girl-sahasra-case-shocking-facts/telangana/535018/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

📢 For Advertisement Booking: 98481 12870