ఆంధ్రప్రదేశ్ Andhrapradesh ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అనుమతులను జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా జారీ చేశారు. వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్ – 2025ను దృష్టిలో ఉంచుకొని, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనను సీఎం ప్లాన్ చేశారు.
Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

Andhra
రియల్ ఎస్టేట్, నిర్మాణం, లాజిస్టిక్స్ వంటి రంగాలతో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసులు, నూతన ఆవిష్కరణలలోనూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం ఆయన చేయనున్నారు. Andhra ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి తోడుగా మంత్రులు టి.జి. భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు పెట్టుబడుల విభాగానికి చెందిన ఏపీఐఐసీ అధికారులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు?
ఈ నెల 22 నుంచి 24 వరకు ఆయన యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు.
ఈ పర్యటనకు అనుమతులు ఎవరు జారీ చేశారు?
జీఎడీ (పోలిటికల్) సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా అనుమతులు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: