हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: Andhra: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..ఎప్పుడో తెలుసా?

Rajitha
News Telugu: Andhra: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ Andhrapradesh ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అనుమతులను జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా జారీ చేశారు. వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ – 2025ను దృష్టిలో ఉంచుకొని, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనను సీఎం ప్లాన్ చేశారు.

Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

Andhra

రియల్ ఎస్టేట్, నిర్మాణం, లాజిస్టిక్స్ వంటి రంగాలతో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసులు, నూతన ఆవిష్కరణలలోనూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం ఆయన చేయనున్నారు. Andhra ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి తోడుగా మంత్రులు టి.జి. భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు పెట్టుబడుల విభాగానికి చెందిన ఏపీఐఐసీ అధికారులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు?
ఈ నెల 22 నుంచి 24 వరకు ఆయన యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు.

ఈ పర్యటనకు అనుమతులు ఎవరు జారీ చేశారు?
జీఎడీ (పోలిటికల్) సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా అనుమతులు జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870