📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

Author Icon By Divya Vani M
Updated: April 4, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది.ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమావేశానంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గతంలో 131 సంస్థలకు భూమి కేటాయించామని,వాటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.అంతేకాకుండా కొన్ని సంస్థలకు భూకేటాయింపులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా రెండు సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్‌ను మార్చినట్లు తెలిపారు.మరో 16 సంస్థలకు భూకేటాయింపు విస్తరణపై చర్చించామని, నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.అలాగే 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అమరావతి విషయంలో మూడుకోణాల్లో రాజకీయాలు ఆడినట్లు ఆరోపించారు.

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

కక్షసాధింపు చర్యల కారణంగా అమరావతి అభివృద్ధి కుంటుపడిందని అయితే ప్రస్తుత ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సంస్థలను ఆకర్షించి, అమరావతిని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Amaravati Ap APGovernment CapitalDevelopment LandAllotment narayana UrbanDevelopment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.