📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

MP Laxman: టీటీడీ అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తానన్న ఎంపీ లక్ష్మణ్

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ టీటీడీ (TTD) వ్యవహారాల్లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి అవినీతిమయమైందని, గతంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని, స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. తాను గత పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తానని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు లక్ష్మణ్ (MP Laxman).

MP Laxman: టీటీడీ అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తానన్న ఎంపీ లక్ష్మణ్

భక్తుల్లో ఆందోళన

ఆయుర్వేద మందులను తయారీ చేసే యంత్రాలు రూ.3.90 కోట్ల రూపాయలను పెట్టి నాసిరకం యంత్రాలను కొన్నారు పరకామణి,అన్నదానంలో నాసిరకం భోజనం, ఆయుర్వేదం ఫార్మసీలో యంత్రాల కొనుగోలు, లడ్డూ (Laddu) ల్లో కల్తీ వంటివి భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది’ అన్నారు. లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 
Read Also: Nara Lokesh: వెల్వడం ఊరి ప్రజలకు క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్

BJP MP K Laxman Breaking News in Telugu Chandrababu Naidu Google News in Telugu Laddu controversy Latest News in Telugu Telugu News Paper Telugu News Today temple sanctity Tirumala temple TTD Board irregularities TTD corruption TTD investigation TTD past government issues VIP darshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.