MP Daggumalla Prasad Rao: అపోలో యూనివర్సిటీలో వికసిత్ భారత్ కార్యక్రమం
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read Also:AP Politics: చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
వికసిత్ భారత్ ముఖ్య ఉద్దేశాన్ని ఆ విద్యా సంస్థ విద్యార్థులకు తెలియజేసిన చిత్తూర్ ఎంపీదగ్గుమళ్ళ ప్రసాదరావు.., భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ విషయాన్ని గ్రహించిన ఎన్డీఏ సర్కార్ ఆదిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వినోద్ బట్ , రిజిస్ట్రార్ ప్రదీప్ కుమార్ , ప్రోగ్రాం కన్వీనర్ అప్పారావు , యూనివర్సిటీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: