📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Montha: తీర రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. సాయంపై హామీ

Author Icon By Saritha
Updated: October 29, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొంథా తుపానుతో తూర్పుతీర (Montha) రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాక దీనిపై సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ఒడిశాకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మాంఝ(Mohan Charan Manjha) తెలిపారు. అత్యవసర వైద్యసేవలు సమర్థవంతంగా అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వశాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

Read also: చెన్నైలో ప్రయాణికురాలిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడి

Montha : తీర రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. సాయంపై హామీ

పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు

నిరంతర వర్షాల కారణంగా కొన్నిచోట్ల కొండచరియలు(Montha) విరిగిపడ్డాయని గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కళింగపట్నం మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నాయి. మత్సకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు ప్రకటిస్తున్నారు. తెలంగాణ పరిధిలో జీహెచ్ఎంసి వారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావద్దని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మూడురోజులు పాఠశాల, కళాశాలలకు సెలవును మంజూరు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Cyclone Montha Heavy Rain indian government Karnataka Kerala Latest News in Telugu odisha Tamil Nadu Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.