हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Minister Savita: బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

Tejaswini Y
Minister Savita: బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

AP Scholarships: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ రెండో విడత నిధులుగా మొత్తం రూ.90.50 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి సవిత (Minister Savita) వెల్లడించారు.

Read also: AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ

ఆర్థిక సమస్యల కారణంగా

ఇందులో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌కు రూ.69.40 కోట్లు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్‌ (Pre Matric Scholarship)కు రూ.21.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

AP Scholarships
Minister Savita: Rs. 90.50 crore sanctioned for BC scholarships

మంత్రి సవిత మాట్లాడుతూ

మంత్రి సవిత మాట్లాడుతూ, స్కాలర్షిప్(Scholarship) నిధులు త్వరలోనే అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో కూడా బీసీ విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870