📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu News: Nara Lokesh: AI పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కృత్రిమ మేధ (AI) మానవ సమాజానికి ప్రమాదం కాదని, అందుకు విరుద్ధంగా అది మానవాళిని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందని రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సు రెండో రోజు “AI భవిష్యత్ ఉద్యోగాలు” అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

Read Also: Chikiri song: 75 మిలియన్ వ్యూస్… యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌

Re-skill, Redefine, Re-imagine అనే త్రిముఖ వ్యూహంతో

Nara Lokesh: ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్, “ప్రతి పారిశ్రామిక విప్లవం ఉద్యోగాల సంఖ్యను పెంచేదే తప్ప తగ్గించలేదు. అదే విధంగా AI కూడా కొత్త అవకాశాలను తీసుకొస్తుంది” అన్నారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం మూడు దిశల్లో పని చేస్తోందని Re-skill, Redefine, Re-imagine అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ లక్ష్యంతో ‘నైపుణ్యం’ పేరిట ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారం రూపొందించినట్లు చెప్పారు.

ఐటీ రంగం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలకమని పేర్కొన్న ఆయన, వ్యాపారవేత్తల ఆదాయాన్ని పలు రెట్లు పెంచడం తమ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. “నెలకు రూ.50,000 సంపాదిస్తున్నవారు ఒక లక్షకు, ఐదు లక్షలు సంపాదిస్తున్నవారు 25 లక్షలకు ఎదగగలుగుతారు. అలా చేస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి తీసుకెళ్లగలం” అని వివరించారు.

రాష్ట్ర వ్యాపారవేత్తలతో భాగస్వామ్యంలో పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావడానికి వెనుకాడబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AIAndhraPradesh APITDepartment ArtificialIntelligenceNews CIIConference Latest News in Telugu NaraLokesh Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.