📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Minister Kollu Ravindra: గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

Author Icon By Aanusha
Updated: January 7, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తూర్పుగోదావరి జిల్లా : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 43 ఇసుక రీచ్ లు ఉన్నాయని, వాటి ద్వారా ఇప్పటి వరకు 25 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మైన్స్ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read also: Tirumala: పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఈ సమావేశంలో జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఇసుక సరఫరా అక్రమ కార్యకలాపాల నివారణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ప్రధాన లక్ష ్యంగా తీసుకుని క్రమబద్ధమైన విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం ప్రభుత్వంపై దేశ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.

Minister Kollu Ravindra: 43 new sand reaches in the Godavari districts

విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25 శాతం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి గణాంకాలను ప్రస్తావిస్తూ, గత ఏడాది కాలంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఆంధ్రప్రదేశకు రావడం రాష్ట్ర పాలనపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.

గనులు, ఇసుక రంగంలో పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రం లో ఇప్పటికే 25 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చామని, అందులో 10 లక్షలు ఇక్కడ నుండి అందుబాటులో తీసుకుని రావడం జరిగింది అని తెలిపారు. గోదావరి జిల్లాల్లో 43 కొత్త ఇసుక రీచులు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక ధరలు అధికంగా ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ విధానాల వల్ల గణనీయంగా ధరలు తగ్గాయని వివరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

East Godavari district kollu ravindra latest news Prohibition Excise Department Sand Mining Sand reaches Telugu News United Godavari Districts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.