हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu News: Maoists: మావోయిస్టు అగ్రనేతల అరెస్టులతో పార్టీ క్షీణత దిశగా

Pooja
Telugu News: Maoists: మావోయిస్టు అగ్రనేతల అరెస్టులతో పార్టీ క్షీణత దిశగా

పేద, పీడిత వర్గాల కోసం దశాబ్దాలుగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసిన మావోయిస్టు పార్టీ(Maoists) ప్రస్తుతం తన అత్యంత బలహీన దశలో ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ స్థాయి లొంగుబాట్లు కారణంగా పార్టీ నిర్మాణం పూర్తిగా కుప్పకూలిపోతోంది. కేంద్ర కమిటీ దాదాపు పేరు మాత్రంగా మిగిలింది. తాజాగా పార్టీ ప్రధాన నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలను పోలీసులు రహస్య ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయంపై విశాఖలో అరెస్టైన మావోయిస్టుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కీలక నేతలను పట్టుకున్నారని తెలుస్తోంది.

Read Also: Moinabad: చేవెళ్ల హైవేపై యాక్సిడెంట్.. కలచివేస్తున్న దృశ్యాలు

Maoists
The party is heading towards decline with the arrests of top Maoist leaders

హైకోర్టు తలుపుతట్టిన పౌరహక్కుల సంఘాలు
తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో నవంబర్ 18న పోలీసులు ఈ ఇద్దరు అగ్రనేతలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశముందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరగనుంది. దండకారణ్యంలో భద్రతా బలగాలు విస్తృత ఆపరేషన్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఇటీవలే మావోయిస్టు(Maoists) అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు లీడర్లు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
చత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో ఆంధ్ర–ఒడిశా మార్గంగా కదిలిన సమయంలో మారేడుమిల్లి అటవీలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

మావోయిస్టులపై భారీ ఆపరేషన్‌కు కేంద్రం సిద్ధం
ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఆల్ ఇండియా డీజీపీ సమావేశం నేపథ్యంలో, దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం భారీ ఆపరేషన్ ‘కగార్’ను వేగవంతం చేస్తోంది. అడవులన్నీ భద్రతా బలగాల చేత శోధన చర్యలతో కమ్ముకుని ఉన్నాయి.

అగ్రనేతల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ
ఈ ఇద్దరు ప్రముఖ నేతలు నిజంగా పోలీసుల అదుపులో ఉన్నారా?
ఉంటే –

  • అరెస్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారా?
  • లేక మళ్లీ ఎన్‌కౌంటర్ కథనాలతో బయటకు వస్తారా?

అనే ప్రశ్నలపై దేశవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు అప్రమత్తమవుతున్నాయి. మిగిలిన నేతలైనా ప్రాణాలతో నిలవాలని కోరుతూ కోర్టు ఆశ్రయం తీసుకుంటున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

వేట్లపాలెం పేలుడు విషాదం, సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా

వేట్లపాలెం పేలుడు విషాదం, సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870