📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madanapalle incident: చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు

Author Icon By Tejaswini Y
Updated: February 18, 2026 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madanapalle incident: మదనపల్లిలో హత్యాచారానికి గురైన ఏడేళ్ల చిన్నారి మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారక ఘటనతో బాలిక స్వగ్రామం రాగిమానుదిన్నెపల్లె విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తుల అశ్రునయనాల మధ్య చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

చిన్నారి అంత్యక్రియల్లో(Girl Funeral) అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, రాజంపేట టీడీపీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. వారు బాలిక పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Annamayya District News Crime Against Children Telugu Madanapalle Girl Funeral Ragimanudinnepalle TDP Leaders Visit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.