हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Latest News: Somireddy Chandramohan Reddy – స్కామ్‌పై విజిలెన్స్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

Anusha
Latest News: Somireddy Chandramohan Reddy – స్కామ్‌పై విజిలెన్స్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న అంశం పేదల ఇళ్ల నిర్మాణ పథకంలో జరిగిన అవినీతి ఆరోపణలు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఈ విషయం మీద గట్టి వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం ప్రారంభించిన ఇళ్ల నిర్మాణ పథకం అవినీతి బారిన పడిందని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారని ఆయన వెల్లడించారు.

దొంగ సంతకాలు సృష్టించి మెటీరియల్‌ను పక్కదారి పట్టించారని

గత ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. మెటీరియల్ కొనుగోళ్ల కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించి, లబ్ధిదారుల పేరుతో దొంగ సంతకాలు సృష్టించి మెటీరియల్‌ (Material) ను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. కేవలం స్టీల్ కొనుగోలులోనే దాదాపు రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని, మార్కెట్ ధరల కంటే అధిక ధరకు ఐరన్ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

Latest News
Latest News

ఇళ్లకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారని

కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను వివరిస్తూ, రూ.630 విలువ చేసే ఒక స్టిక్కర్‌ను ఏకంగా రూ.1,300కు కొనుగోలు చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం ఇళ్లు పునాది దశలోనే ఆగిపోయాయని, నాణ్యతను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఒక ఇంటికి కేటాయించిన సిమెంట్‌ను మూడు ఇళ్లకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం చేసిన భూముల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/temple-holy-festivals-begin-in-the-presence-of-lord-sri-kalahasti/andhra-pradesh/541172/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’ – చంద్రబాబు

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’ – చంద్రబాబు

మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్

మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ, ఏపీలో దాడులపై ఫిర్యాదు!

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ, ఏపీలో దాడులపై ఫిర్యాదు!

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

📢 For Advertisement Booking: 98481 12870