हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Latest News: Crime గన్నవరంలో ఘోరం..ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య

Anusha
Latest News: Crime గన్నవరంలో ఘోరం..ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య

ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా క్షీణిస్తున్నదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల జరిగే దారుణాలు అత్యంత కలచివేసే అంశాలు. భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతున్న తరుణంలో, పరాయి వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగడం వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోతున్నాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం (Gannavaram Mandal, Krishna District) వెంకట నరసింహపురంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇందుకు నిదర్శనం.వివరాల్లోకి వెళ్తే – లక్ష్మణ్, పావని అనే జంట సుమారు 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమవివాహం చేసుకున్నా కూడా వీరి జీవితం చక్కగా సాగింది. అద్దెకు ఒక ఇంట్లో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు.

ఘటన వివరాలు

వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. మొత్తం మీద ఓ సంతోషకరమైన కుటుంబం అని చుట్టుపక్కల వారు అనుకునేంతగా వీరి జీవితం నడుస్తున్నది.అయితే ఈ సౌఖ్యం ఎక్కువ కాలం నిలవలేదు. వీరి జీవితంలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. పావని, ప్రదీప్‌ల మధ్య అనుచితమైన పరిచయం ఏర్పడి క్రమంగా అది అక్రమ సంబంధంగా మారింది. ఈ వ్యవహారం లక్ష్మణ్‌ (Lakshman) కు తెలిసే వరకు, పావని ప్రదీప్‌తో సంబంధాలు కొనసాగించింది. కానీ భర్తకు ఈ విషయం తెలిసిన తర్వాత, ఇంట్లో తగాదాలు మొదలయ్యాయి.ప్రదీప్‌తో సంబంధాలు కొనసాగించడం పట్ల లక్ష్మణ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాడు.ఏం జరిగిందో ఏమో.. తెలీదు కానీ ఈనెల 13వ తేదీన నరసింహపురంలో లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. బార్య పావని ఏమి తెలియనట్లు హడావుడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు జరిపించింది.

Latest News
Latest News

ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది

అయితే భార్య వ్యవహారపై శైలిపై అనుమానం వచ్చిన భర్త తరపు బంధువులు ఆరా తీశారు.. ఈ క్రమంలోనే.. పావని – ప్రదీప్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది.అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తానే ప్రియుడు ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌ – పావనిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశామని.. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-crime-news-where-is-the-son-who-killed-his-mother-for-insurance-money/crime/533743/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870