हिन्दी | Epaper

Latest News: Anantapuram – దేవుడి హుండీ సొమ్మును అక్కడే ఉంచిన దొంగలు

Anusha
Latest News: Anantapuram – దేవుడి హుండీ సొమ్మును అక్కడే ఉంచిన దొంగలు

దొంగల్లో కూడా మంచివారు ఉంటారు. కడుపు నింపుకునేందుకు దొంగతనం (Theft) చేస్తారు. ఆ తర్వాత తప్పు చేశామని చింతించేవారుఉంటారు. కొందరు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి, అందినకాడికి దోచుకుంటారు. అడొచ్చినవారిని హతమార్చేందుకువెనుకాడరు. ఎన్ని హత్యలు చేసేందుకుకైనా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వారి నేరాలకు హద్దులు అనేది ఉండదు. వీరిని కరుడుగట్టిక దొంగలుగా భావిస్తారు. అయితే మెత్తడి మనసున్న దొంగలు సైతం లేకపోలేదు. ఇలాంటి ఆసక్తికర దొంగల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

హుండీని ఎత్తుకెళ్లి మళ్లీ అదే స్థలంలో ఉంచారు

అనంతపురం (Anantapuram) జిల్లాలోని బుక్కరాయ సముద్రం దగ్గర చెరువు కట్ట వద్ద వున్న ముసలమ్మ ఆలయంలో దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నెలరోజుల క్రితం జరిగింది. ఆ దొంగలకు ఏమనిపించిందో ఏమో తీసుకెళ్లిన హుండీని తిరిగి అక్కడే పెట్టారు. ఆ హుండీలోని 1,86,486 రూపాయల డబ్బును గుడిలో పెట్టారు. అందులో ఓ లేఖ కూడా రాసి పెట్టి ఉంది. డబ్బులు దొంగలించిన తర్వాత తమ పిల్లల ఆరోగ్యం బాగలేదని అందుకే డబ్బును తిరిగి గుడిలో పెడుతున్నామని దొంగలు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఇలా దొంగల్లో ప్రవర్తన వచ్చి డబ్బును తిరిగి గుడిలోనే పెట్టడం విశేషం.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nara-lokesh-meets-pm-modi-delhi/andhra-pradesh/541825/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

📢 For Advertisement Booking: 98481 12870