📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

Author Icon By sumalatha chinthakayala
Updated: April 16, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు. మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగాం విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పాం.

ప్రభుత్వానికి దశ, దిశా లేదు

ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయనని కోరుతున్నాం. ప్రభుత్వానికి దశ, దిశా లేదు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదు. 2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం కదా. డిజిటల్ కరెన్సీ పై మాట్లాడారు.. అది సరైనది కాదు. మాపై వచ్చిన ఆరోపణలు మేం ఖండించడం లేదు.. సమర్ధించడం లేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నాం. మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారు.

ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం

సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పాం. అమరావతిలో జరిగింది భూ స్కాం. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం. వైసీపీ మీద.. మా నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే మేం సభ నుంచి వాకౌట్ చేశాం అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Amaravati Botcha Satyanarayana Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.