हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu News: Kurnool: పొలాల్లోనే పత్తి కొట్టేసిన దొంగలు – రైతులు ఆందోళనలో

Pooja
Telugu News: Kurnool: పొలాల్లోనే పత్తి కొట్టేసిన దొంగలు – రైతులు ఆందోళనలో

దొంగతనాలు ఇప్పుడు ఇళ్లు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు పంట పొలాల దగ్గర కూడా దొంగలు విరుచుకుపడుతున్నారు. కర్నూల్ (Kurnool)జిల్లాలో జరిగిన తాజా ఘటన దీనికి నిదర్శనం. రాత్రికి రాత్రే రైతు పొలంలో పండిన పత్తిని(Cotton) దొంగలు దోచుకుపోయారు. కర్నూల్(Kurnool) జిల్లాలోని కోసగి గ్రామానికి చెందిన రైతు కోసిగయ్య తన 1 ఎకరం 50 సెంట్ల భూమిలో పత్తి పంట వేసి, దానికి సుమారు ₹1.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట బాగాగా పెరిగి, కోతకు సిద్ధమైంది. కూలీలతో కోత కోసం మాట్లాడుకున్న రైతు తెల్లారే పొలానికి వెళ్లి చూస్తే, మొత్తం పత్తి మాయమైందని గుర్తించాడు.

Read Also: Rajasthan: తండ్రి చేతిలో పాప కిడ్నాప్‌

Kurnool

“15 క్వింటాళ్ల పత్తి మాయమైంది” – బాధలో రైతు

“మా కుటుంబం అంతా కష్టపడి పంట వేసాం. వానలతో కొంత నష్టం వచ్చినా, చివరికి పంట బాగానే పండింది. కానీ రాత్రికి రాత్రే 15 క్వింటాళ్ల పత్తిని దొంగలు ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు” అంటూ రైతు కోసిగయ్య విచారం వ్యక్తం చేశాడు.

రైతులకు కొత్త సవాలు – పంటకూ కాపలా అవసరం

ఇలాంటి ఘటనలతో రైతుల్లో భయం నెలకొంది. పంట పొలాల దగ్గర కూడా ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను కాపాడుకోవడమే కాదు, ఇప్పుడు పంటలను కూడా రక్షించుకోవడం రైతులకు మరో పెద్ద సవాలుగా మారింది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కోసగి గ్రామంలో జరిగింది.

దొంగలు ఏం దోచుకుపోయారు?
రైతు కోసిగయ్య పొలంలో పండిన సుమారు 15 క్వింటాళ్ల పత్తిని దొంగలు దోచుకుపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870