📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Kurnool: బైక్ ఇవ్వలేదని పోలీస్ జీపునే ఇంటికి తీసుకెళ్లిన మందుబాబు

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి, పోలీసుల ముందే వారి జీపును దొంగిలించి తన ఇంటికి తీసుకెళ్లడం స్థానికంగా పెద్ద చర్చగా మారింది.

ఆలూరుకు సమీపంలోని పెద్దహోతూరు గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Driver) కేసులో అదుపులోకి తీసుకుని అతని బైక్‌ను స్టేషన్‌లో ఉంచారు. రెండు రోజుల తర్వాత, శుక్రవారం ఉదయం యువరాజు స్టేషన్‌కు వచ్చి తన బైక్‌ను తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో, “బైక్ ఇవ్వకపోతే మీ జీపుతోనే వెళ్లిపోతా” అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Read Also: CM Chandrababu: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం

Mandubabu took the police jeep home after not giving him a bike

మత్తుతో పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు

అతడి మాటలను పోలీసులు సరదాగా తీసుకున్నారు. కానీ యువరాజు ఆశ్చర్యపరిచేలా అక్కడే ఉన్న సీఐ జీపులోకి ఎక్కి దాన్ని నడుపుకుని తన గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన తర్వాత తీవ్ర మత్తుతో పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు ఏమీ అడగలేని పరిస్థితి ఏర్పడింది.

తర్వాత ఈ ఘటనను గమనించిన యువరాజు సోదరుడు అంజి, వెంటనే జీపును తీసుకుని తిరిగి పోలీస్ స్టేషన్‌కు అప్పగించాడు. ఈ వార్త ప్రాంతంలో విస్తరించడంతో, సీఐ రవిశంకర్‌ను పైవర్గాలు వివరణ కోరగా, “అటువంటి ఘటన జరగలేదు” అని ఆయన ఖండించడం ఆసక్తికరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Alur Police Station Andhra Pradesh News Drunken Drive Case Kurnool News Police Jeep Theft Weird News India Yuvaraju Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.