📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Kurnool Bus Accident:తన మాట వినలేదని .. చేబుతున్న ఎర్రిస్వామి

Author Icon By Sushmitha
Updated: October 30, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాద(Kurnool Bus Accident) ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 19 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనపై పోలీసులు(police) జరుపుతున్న దర్యాప్తులో, మృతుడు శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి(Erriswamy) ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు.

Read Also: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!

ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలు

హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను, స్నేహితుడి పెళ్లి కోసం కర్నూలు జిల్లాలోని పెద్దటేకూరులోని తన తల్లి ఇంటికి వచ్చానని ఎర్రిస్వామి తెలిపారు.

హెచ్చరికను లెక్కచేయని శివశంకర్

ప్రమాదానికి ముందు తాను శివశంకర్‌ను హెచ్చరించినట్లు ఎర్రిస్వామి చెప్పిన మాటలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. “మనం ఇద్దరం తాగి ఉన్నాం, పైగా నీ బైక్‌కు హెడ్‌లైట్ (డూమ్‌లైట్) కూడా లేదు, ఈ సమయంలో ప్రయాణం వద్దు” అని తాను ఎంత చెప్పినా శివశంకర్ వినకుండా బైక్ తీశాడని ఎర్రిస్వామి పేర్కొన్నాడు. మద్యం మత్తులో, లైట్ లేని బైక్‌పై అర్ధరాత్రి ప్రయాణమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఈ వాంగ్మూలంతో స్పష్టమవుతోంది. పోలీసులు ఈ వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.

ఈ కేసులో కీలకంగా మారిన సాక్షి ఎవరు?

మృతుడు శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి.

ప్రమాదం జరిగిన రాత్రి శివశంకర్ ఎలాంటి స్థితిలో ఉన్నాడు?

శివశంకర్, అతని స్నేహితుడు ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh road accident drunk driving eyewitness account Google News in Telugu kurnool Kurnool bus accident Latest News in Telugu police investigation Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.