हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు!

Divya Vani M
Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు!

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు! తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడి పేరు వినని వారు ఉండరు ఈ ప్రఖ్యాత మసాలా ఉత్పత్తుల సంస్థపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గత కొన్ని రోజులుగా దాడులు కొనసాగిస్తోంది.గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు సంస్థ చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం దాదాపు 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి.

Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు

రూ. 18 లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు గుంటూరులోని క్రేన్ వక్కపొడి ఫ్యాక్టరీలోనూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం.ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా పన్ను ఎగవేత ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.ఈ దాడుల నేపథ్యంలో క్రేన్ వక్కపొడి కంపెనీ పై అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.అధికారికంగా ఏం జరుగుతోంది? కంపెనీ తరపున ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించిన క్రేన్ వక్కపొడి సంస్థపై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.ఈ దాడులపై అధికారుల పూర్తి నివేదిక వచ్చే వరకు మరిన్ని విషయాలు వెలుగు చూడనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870