📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Kovvuru accident news : కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

Author Icon By Sai Kiran
Updated: February 3, 2026 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kovvuru accident news : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు రోడ్డు-కం-రైలు బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సరదాగా సినిమా చూసేందుకు బయలుదేరిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది.

వివరాల ప్రకారం, కొవ్వూరుకు చెందిన అక్షయ్ కుమార్, సునీల్, ఏడుకొండలు ముగ్గురు ఒకే బైక్‌పై రాజమండ్రి వైపు బయలుదేరారు. అదే సమయంలో లక్ష్మీనారాయణ యాక్టివాపై కొవ్వూరు వైపు వస్తుండగా, బ్రిడ్జిపై ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొట్టడం తీవ్రంగా ఉండటంతో వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి.

Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

Kovvuru accident news

ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్, సునీల్, లక్ష్మీనారాయణలకు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఏడుకొండలకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh accident news bike collision death bike crash today Breaking News in Telugu east godavari tragedy Google News in Telugu kovvuru bridge crash kovvuru road accident Latest ap news Latest News in Telugu rajahmundry road accident Telugu News traffic accident india youth death news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.