हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Sudheer
AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రూ.212 కోట్ల వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రాజ్ భవన్‌ను విశాఖపట్నంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు సమాచారం. ప్రభుత్వాధికారులు, గవర్నర్ కార్యాలయ సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేయబడిందని అధికారులు వెల్లడించారు. దీతో విశాఖలో పరిపాలన విస్తరణకు మరో పెద్ద అడుగు పడినట్లైంది.

Latest News: IND vs WI: టీమిండియా భారీ స్కోర్

పల్లె పరిపాలనను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా (PDOs) మార్చేందుకు మంత్రివర్గం అనుమతి తెలిపింది. ఈ నిర్ణయం గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రగతికి దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, పంచాయతీల వర్గీకరణకు ఆమోదం ఇవ్వడంతో పాటు, 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రతి పంచాయతీకి స్వతంత్ర పరిపాలనా హోదా లభించనుంది. ప్రజా సేవల అందుబాటు పెరిగి, గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.

ఇంకా విశాఖపట్నం నగర అభివృద్ధికి పెద్ద ఊతమిచ్చేలా, రూ.87,000 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech తోపాటు ఇతర ప్రముఖ టెక్ సంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం 480 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడటంతో పాటు, విశాఖను ఐటీ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మరింత వేగవంతం కానుంది. ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన, సాంకేతిక రంగాల్లో కొత్త దశలోకి అడుగుపెట్టినట్టైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

📢 For Advertisement Booking: 98481 12870