हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Breaking News -Kashibugga Stampade : కాశీబుగ్గ ఆలయం మూసివేత

Sudheer
Breaking News -Kashibugga Stampade : కాశీబుగ్గ ఆలయం మూసివేత

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. నిన్న జరిగిన ఈ దారుణంలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, పరిస్థితి సాధారణం అయ్యే వరకు ఎవరికీ అనుమతి ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు.

Breaking News – Tragedy in Kenya: కెన్యా లో కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

ఇక తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండాను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రాథమిక విచారణలో భక్తుల నియంత్రణలో లోపాలు, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినట్లు సమాచారం. పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించడం వల్ల గందరగోళం ఏర్పడిందని, ఇది తొక్కిసలాటకు దారితీసిందని అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల ప్రాణ నష్టం జరగడం పట్ల జిల్లా పరిపాలన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించింది.

AP Govt
AP Govt

దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఘటన జరిగిన విధానం, భద్రతా లోపాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం తదితర అంశాలపై సమగ్ర పరిశీలన జరపనుంది. రెండు రోజుల్లోపు ఈ కమిటీ ప్రభుత్వం‌కు నివేదిక అందజేయనుంది. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు, కాశీబుగ్గ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. మరణించిన భక్తుల కుటుంబాలను అధికారులు పరామర్శిస్తూ, తగిన పరిహారం అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనం

డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనం

జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు

జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు

క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ – చంద్రబాబు

క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ – చంద్రబాబు

ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

📢 For Advertisement Booking: 98481 12870