हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

పెద్దిరెడ్డిపై విచారణకు జాయింట్ కమిటీ

Sudheer
పెద్దిరెడ్డిపై విచారణకు జాయింట్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ, IFS అధికారి యశోదా సభ్యులుగా నియమితులయ్యారు. ఆదివాసీ భూములు, అటవీ భూములు అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలపై కమిటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

peddireddy house

పెద్దిరెడ్డి భూఆక్రమణల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు నిర్ధారణ అయినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని సమాచారం. రాష్ట్రంలో ఎవరూ అక్రమంగా భూములను ఆక్రమించకూడదని, న్యాయమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇటీవల పెద్దిరెడ్డిపై అటవీ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ డీల్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిర్ధారణ చేసేందుకు అధికారులపై ఆధారపడకుండా ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావించింది.

ఈ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వాస్తవాలను బయటపెట్టేందుకు నిజాయితీగా విచారణ జరగాలని, ఎవరైనా అక్రమాలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

సొంతింటి కల సాకారం.. ఉగాదికి ఏపీలో కొత్త ఇళ్ల పండుగ!

సొంతింటి కల సాకారం.. ఉగాదికి ఏపీలో కొత్త ఇళ్ల పండుగ!

వృద్ధతరం భారం కాదు.. హారమే!

వృద్ధతరం భారం కాదు.. హారమే!

తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజులు వర్షాలు?

తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజులు వర్షాలు?

బాలల సృజనాత్మకతకు గొడుగు పడదాం

బాలల సృజనాత్మకతకు గొడుగు పడదాం

ఏపీ – ఒడిశా సరిహద్దులో భారీ గంజాయి వేట
0:48

ఏపీ – ఒడిశా సరిహద్దులో భారీ గంజాయి వేట

📢 For Advertisement Booking: 98481 12870