📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AI Summit : ఏఐ సమ్మిట్ పై జగన్ నకిలీ సానుభూతి – లోకేశ్

Author Icon By Sudheer
Updated: February 21, 2026 • 10:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఏఐ సమ్మిట్’ (AI Summit) ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. ఈ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన నిరసనలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించడాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ప్రదర్శిస్తున్నది “నకిలీ సానుభూతి” అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ ఎన్నో అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్లు నీతులు చెబుతున్నారని లోకేశ్ తన సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల సదస్సును రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూడాలని జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

LocalBody elections: ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

మంత్రి లోకేశ్ తన విమర్శల్లో జగన్ గత రాజకీయ చరిత్రను మరియు నిర్ణయాలను ఎండగట్టారు. 2017లో విశాఖలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు అంతరాయం కలిగించేలా ఎయిర్‌పోర్టులో ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2019లో అధికారంలోకి రాగానే గ్లోబల్ ఇన్వెస్టర్లతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని పక్కన పెట్టడం వంటివి రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. చివరకు 2025లో రాష్ట్రానికి రుణాలు రాకుండా ఆర్బీఐకి (RBI) లేఖలు రాసిన చరిత్ర జగన్‌దేనని లోకేశ్ ఆరోపించారు. ఇలా వరుసగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి, ఇప్పుడు ఏఐ సమ్మిట్ పట్ల ప్రేమ వలకబోయడం విడ్డూరంగా ఉందని ఆయన తన కథనంలో పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

AI Summit AI Summit 2026 Jagan lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.