📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

News Telugu: Jagan: జగన్ & లోకేష్? ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు?

Author Icon By Rajitha
Updated: December 4, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ రాజకీయాల్లో విమాన ప్రయాణాల ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ (jagan) రెడ్డి తన ఐదేళ్ల పదవీకాలంలో విమానాలపై రాష్ట్ర ఖజానా నుంచి 222 కోట్లు ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మరియు లోకేష్ మధ్య ప్రజల సొమ్ము వినియోగంపై చర్చ మొదలైంది.

Read also: Ashwini Vaishnav: కొత్త రైల్వే స్టేషన్లతో పాటుగా కొత్త రైళ్ల మంజూరు

Jagan & Lokesh? Who organized jalsa

లోకేష్ తన 77 ట్రిప్‌ల ఖర్చును తన సొంత జేబు నుండి భరించారని

వైసీపీకి టీడీపీ రివర్స్ కౌంటర్ ఇవ్వగా, లోకేష్‌పై కూడా విమాన ప్రయాణాల కోసం ప్రజాధనాన్ని వాడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినాయి. వైసీపీ ముఖ్యంగా లోకేష్ వీకెండ్‌లలో తరచుగా హైదరాబాద్‌కు వెళ్ళడం, చార్టర్డ్ విమానాలను వాడి ఖర్చు చేయడం కారణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో కొడమల సురేష్ ఆర్టిఐ ద్వారా లోకేష్ ఖర్చుల వివరాలను తెలుసుకోవడానికి దరఖాస్తు చేసాడు. ఆర్టిఐ ద్వారా లభించిన సమాచార ప్రకారం, లోకేష్ పర్యటనలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఖర్చు ఉపయోగించలేదని స్పష్టం అయింది. ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్, ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్న లోకేష్ తన 77 ట్రిప్‌ల ఖర్చును తన సొంత జేబు నుండి భరించారని అధికారులు పేర్కొన్నారు.

వీటితో పాటు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన, హెలికాప్టర్ ప్రయాణాల కోసం 2019–24 మధ్య రాష్ట్ర ఖజానా నుంచి 222.85 కోట్లు ఖర్చు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గణాంకాలు వెల్లడించాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Jagan Latest News in Telugu lokesh Political Controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.