हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Breaking News – AP Assembly : ఆ మాట అనడం ఇష్టంలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు – అయ్యన్న

Sudheer
Breaking News – AP Assembly : ఆ మాట అనడం ఇష్టంలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు – అయ్యన్న

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “జగన్ ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. సీఎం కాదు” అని స్పష్టం చేశారు. జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబం. ప్రజల తరఫున ఇక్కడ మాట్లాడటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. కానీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు” అని స్పీకర్ వ్యాఖ్యానించారు.

Latest News: TG: ఈ నెల 19న మహిళలకు చీరల పంపిణీ

అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “జగన్ గారికి అసెంబ్లీలో కూడా సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయమే ఇస్తాం. ఆయనకు ప్రత్యేక హోదా లేదు. మీడియా ముందు మాట్లాడటంకంటే అసెంబ్లీలో మాట్లాడటమే సరైన వేదిక” అని అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం కూడా సూచిస్తూ, “నా ముందు ‘అధ్యక్షా’ అని పిలవడం ఆయనకు ఇష్టంలేకే వస్తంలేదు” అని ఎద్దేవా చేశారు. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరమని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అసెంబ్లీని వదిలేయడం తగదని స్పీకర్ హెచ్చరించారు.

స్పీకర్ ఇంకా మాట్లాడుతూ, “వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిధుల నుంచి జీతాలు, భత్యాలు తీసుకుంటున్నారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరుకావడం లేదు. ఇది ప్రజల పన్నుల డబ్బుతో అన్యాయం చేయడమే” అని విమర్శించారు. ప్రజల సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి, విధాన చర్చలు జరగాల్సిన వేదిక అయిన అసెంబ్లీని రాజకీయ వ్యూహాల కోసం దూరం చేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ భేదాలు ఎన్ని ఉన్నా, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటమే నాయకుల బాధ్యత అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

తిరుపతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన

తిరుపతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన

ఇంటి వద్దకే ‘ఎన్టీఆర్ భరోసా’: తిరుపతిలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ!

ఇంటి వద్దకే ‘ఎన్టీఆర్ భరోసా’: తిరుపతిలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ!

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

బర్డ్ ట్రస్టుకు ఎన్ఆర్ఐ దంపతులు రూ.10 లక్షల విరాళం

బర్డ్ ట్రస్టుకు ఎన్ఆర్ఐ దంపతులు రూ.10 లక్షల విరాళం

శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపు

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపు

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

యర్రగుంట్లలో రూ.2.52 కోట్ల నగదు సీజ్

యర్రగుంట్లలో రూ.2.52 కోట్ల నగదు సీజ్

నేతన్నల ఇళ్ళల్లో వెలుగులు

నేతన్నల ఇళ్ళల్లో వెలుగులు

వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు

వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు

📢 For Advertisement Booking: 98481 12870