हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Breaking News – AP Assembly : ఆ మాట అనడం ఇష్టంలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు – అయ్యన్న

Sudheer
Breaking News – AP Assembly : ఆ మాట అనడం ఇష్టంలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు – అయ్యన్న

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “జగన్ ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. సీఎం కాదు” అని స్పష్టం చేశారు. జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబం. ప్రజల తరఫున ఇక్కడ మాట్లాడటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. కానీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు” అని స్పీకర్ వ్యాఖ్యానించారు.

Latest News: TG: ఈ నెల 19న మహిళలకు చీరల పంపిణీ

అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “జగన్ గారికి అసెంబ్లీలో కూడా సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయమే ఇస్తాం. ఆయనకు ప్రత్యేక హోదా లేదు. మీడియా ముందు మాట్లాడటంకంటే అసెంబ్లీలో మాట్లాడటమే సరైన వేదిక” అని అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం కూడా సూచిస్తూ, “నా ముందు ‘అధ్యక్షా’ అని పిలవడం ఆయనకు ఇష్టంలేకే వస్తంలేదు” అని ఎద్దేవా చేశారు. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరమని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అసెంబ్లీని వదిలేయడం తగదని స్పీకర్ హెచ్చరించారు.

స్పీకర్ ఇంకా మాట్లాడుతూ, “వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిధుల నుంచి జీతాలు, భత్యాలు తీసుకుంటున్నారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరుకావడం లేదు. ఇది ప్రజల పన్నుల డబ్బుతో అన్యాయం చేయడమే” అని విమర్శించారు. ప్రజల సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి, విధాన చర్చలు జరగాల్సిన వేదిక అయిన అసెంబ్లీని రాజకీయ వ్యూహాల కోసం దూరం చేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ భేదాలు ఎన్ని ఉన్నా, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటమే నాయకుల బాధ్యత అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

No image

కోనసీమలో చమురు కుంపటి!

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870