हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Jagan : ఆ డబ్బు లెక్కలు చూసింది జగన్ : మంత్రి సత్యకుమార్

Divya Vani M
Jagan : ఆ డబ్బు లెక్కలు చూసింది జగన్ : మంత్రి సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డబ్బు లెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ దృశ్యాల వెనుక ఉన్న అసలైన కథ గురించి ప్రజలకు తెలుసు కావాలంటూ వ్యాఖ్యానించారు.తిరుపతిలో బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి జగన్‌ (Jagan) కు అత్యంత సన్నిహితుడు కాదా? అంటూ ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల లావాదేవీల వెనుక ఉన్న అసలైన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు.

Jagan : ఆ డబ్బు లెక్కలు చూసింది జగన్ : మంత్రి సత్యకుమార్
Jagan : ఆ డబ్బు లెక్కలు చూసింది జగన్ : మంత్రి సత్యకుమార్

మద్యం మాఫియాలో వైసీపీ ప్రమేయం ఉందా?

మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) ఆరోపించినట్టు, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పూర్తిగా ఆధారపడిందని తెలిపారు. “ప్రజల రక్తాన్ని పీల్చి వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బే బయటపడుతోంది” అని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.”తనపై తానే దాడులు చేయించుకుంటున్నట్టు నటిస్తున్న జగన్‌కి జైలు భయం పట్టుకుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం డ్రామాలు ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు చేసే పని మీద విమర్శలు చేయడం కూడా అదే భయానికి సూచన అని వివరించారు.

నాటకాలు కాదు – నిజాల సమయం వచ్చిందన్న మంత్రి

“తప్పులు చేసినవారిని చట్టం వదిలిపెట్టదు. నాటకాలతో తప్పించుకునే రోజులు పోయాయి. అసలు దోషులు ఎవరో ప్రజల ముందుకు త్వరలోనే వస్తారు” అని మంత్రి ధీమాగా చెప్పారు. ఈ కేసును ప్రభుత్వం పట్టువదలకుండా ముందుకు తీసుకెళ్తుందన్నారు.వైసీపీ నేతలు తమకు సంబంధం లేదని చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. పాపం ఎరగని వారు లాంటి పాత్రలు పోషిస్తున్నారు. కానీ, పబ్లిక్ అన్నీ గమనిస్తోంది అని వ్యాఖ్యానించారు. మద్యం మాఫియా వెనక ఉన్న అసలు పాత్రలు ఒక్కొక్కటిగా బయటపడతాయని అన్నారు.

రాజకీయ డ్రామాలేనా? లేక వాస్తవానికి అడ్డంగా దొరికిపోతున్నరా?

ఈ లిక్కర్ స్కాంలో రాజకీయ నాయకుల ప్రమేయంపై జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. వీడియో, ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద వ్యక్తులు… ఇవన్నీ కలిపి కేసు మరింత వేడెక్కుతోంది. చట్టం నిజాలను వెలికితీయడం ఎంత త్వరగా జరుగుతుందో వేచి చూడాలి.

Read Also : Tollywood : టాలీవుడ్‌లో మోగిన సమ్మె సైరన్.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

📢 For Advertisement Booking: 98481 12870