📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Author Icon By Sudheer
Updated: December 19, 2024 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అనర్హులకు నోటీసుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనర్హులపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్ సదుపాయాన్ని అర్హులే పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. అయితే నోటీసుల జారీపై వచ్చిన కొందరి అభ్యంతరాల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సమాచారం.

ఈ సమాచారాన్ని వేగంగా అందించేందుకు ప్రభుత్వం SMSల ద్వారా లబ్ధిదారులకు సమాచారం చేరవేసింది. అనర్హులుగా భావించబడిన వారిని పిలిచి వివరణ తీసుకోవాలని సూచించిన ప్రభుత్వం, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నోటీసులు పంపవద్దని స్పష్టం చేసింది. దీనిపై కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో పెన్షన్ల అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. నోటీసుల ప్రక్రియ, లబ్ధిదారులపై ప్రభావం, ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Andhra Pradesh AP Government AP Pension Schemes Employee Benefits Government Orders Pension Reforms pensions Public Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.