हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Breaking News – Homes for All : 2029 నాటికి అందరికీ ఇళ్లు- CM చంద్రబాబు

Sudheer
Breaking News – Homes for All : 2029 నాటికి అందరికీ ఇళ్లు- CM చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు (CBN) ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా దత్తిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పింఛన్ల పంపిణీ చేసి లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సామాజిక భద్రత కింద పింఛన్లను పొందేలా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Chandrababu
Chandrababu

సీఎం మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు. పట్టణాల్లో ప్రతి కుటుంబానికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని కేటాయిస్తామని తెలిపారు. దీపావళికి ముందుగానే ఈ నెలలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మరో 6 లక్షల ఇళ్లను వచ్చే ఏడాది జూన్ లోపల పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన చెప్పారు. ఇది రాష్ట్రంలో గృహనిర్మాణంలో చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.

Mass Jathara: అక్టోబర్ 31న థియేటర్లలోకి ‘మాస్ జాతర’

సీఎం చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహనిర్మాణం మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు పింఛన్లతో పాటు గృహనిర్మాణం కల్పించడం వల్ల సామాజిక సమానత్వం, జీవనోపాధి భద్రత కలుగుతుందని చెప్పారు. ఈ చర్యలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానాలు రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని సీఎం స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870