हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

పోలవరం ఆలస్యానికి కారణం అతడే – మంత్రి నిమ్మల

Sudheer
పోలవరం ఆలస్యానికి కారణం అతడే – మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్‌కు లేదని తీవ్ర విమర్శలు చేశారు. తన వ్యక్తిగత కేసులు, బెయిల్ విషయంలో చర్చల కారణంగా జగన్‌ జలాలపై హక్కులను వదులుకున్నారని ఆరోపించారు.

రైతులకు నష్టం కలిగించిన వ్యక్తిగా జగన్‌ను ప్రజలు, రైతులు క్షమించరని మంత్రి నిమ్మల అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్‌ తీరును తప్పుబడుతూ, ప్రాజెక్టు ఎత్తును రెండు దశల్లో తగ్గించడమే రైతులకు జరిగిన అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల సాగునీటి అవసరాలు తీరడం కష్టమైందని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కారణంగా రాష్ట్రానికి భారీగా నష్టమవుతుందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవడానికి జగన్‌ పాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని మంత్రి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగడంలో గందరగోళం సృష్టించారన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మారాయని మంత్రి నిమ్మల విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడే స్థాయిలో నాయకత్వం చూపడంలో జగన్ విఫలమయ్యారని, ఆయన పాలనలో జరిగిన నష్టాలను పూడ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఈ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా తీసుకున్నదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి, తక్షణం పూర్తిచేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పింఛన్‌ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే పంపిణీ

పింఛన్‌ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే పంపిణీ

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ గుంటూరులో, యువతకు ఛాన్స్!

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ గుంటూరులో, యువతకు ఛాన్స్!

ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు, రాత్రికీ పార్శిల్ బుకింగ్!

ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు, రాత్రికీ పార్శిల్ బుకింగ్!

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనాథ పిల్లలకు వరం ‘మిషన్ వాత్సల్య’

అనాథ పిల్లలకు వరం ‘మిషన్ వాత్సల్య’

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

📢 For Advertisement Booking: 98481 12870