📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: Guntur-మెలియాయిడోసిస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి

Author Icon By Pooja
Updated: September 13, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Guntur-గుంటూరు జిల్లా తురకపాలెంలో వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసులు ఇప్పుడు చెబ్రోలు మండలంలోనూ భయాందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి(Challa Seetarami Reddy)మృతి చెందడంతో వైద్య శాఖ మరింత అప్రమత్తమైంది. ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రికి వెళ్లిన తొమ్మిది మందిలో నలుగురిలో కొకై రకం బ్యాక్టీరియా గుర్తించబడింది. బాధితులకు పూర్తి స్థాయి పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఆశా వర్కర్ సులోచన మరణం అనుమానాస్పదం

సెప్టెంబర్ 12న చెబ్రోలు గ్రామానికి చెందిన ఆశా వర్కర్ సులోచన (45) జ్వరం(Fever), ఉబ్బసం వంటి లక్షణాలతో మృతి చెందారు. ఆమె మరణంపై అధికారులు నివేదికలు పరిశీలిస్తున్నారు. గ్రామంలో జ్వరం బారిన పడినవారికి చెబ్రోలు పీహెచ్‌సీలో చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులు కోలుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.

వైద్యుల నివేదికలు: స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్

చెబ్రోలు పీహెచ్‌సీ వైద్యురాలు డా. ఊర్మిళ వెల్లడించిన వివరాల ప్రకారం, తొమ్మిది మందికి బ్లడ్ కల్చర్ టెస్టులు చేయగా ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్‌గా తేలింది. మరో కేసులో మెలియాయిడోసిస్ అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మెలియాయిడోసిస్ అంటే ఏమిటి?

మెలియాయిడోసిస్ అనేది బర్కోల్డీరియా ప్సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ప్రమాదకరమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.

లక్షణాలు ఏవి?

జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, శరీరంలో పుండ్లు, అలసట.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/america-charlie-kirk-murder-case-how-the-father-caught-the-murderer/international/546549/

Andhra Pradesh Bacterial Infection Chebrolu Google News in Telugu Guntur Health News Latest News in Telugu Melioidosis Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.