📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Guntakal Railway: తోరణగళ్లు-రంజిత్ పురా మధ్య మంజూరు అయిన డబ్లింగ్ రైలు మార్గం

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంతకల్లు రైల్వే : నైరుతి – రైల్వే హుబ్లీ డివిజన్ పరిధిలో అత్యంత కీలకమైన తోరణగళ్లు-రంజిత్ పురా స్టేషన్ల మద్య రూ.458.83కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ రైలు మార్గాన్ని చేపట్టేందుకు రైల్వే శాఖ మంజూరు చేసింది. గతంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుంతకల్లు డివిజన్ పరిధిలోని ఇనుప ఖనిజం గనులున్న డోనమలై ఎన్ఎండిసి సెక్టార్లో కేంద్రప్రభుత్వ సంస్థ అయిన జాతీయ ఖనిజ ఉత్పత్తి అభివృద్ధి సంస్థ(ఎన్ఎండిసి) ఇనుప ఖనిజాన్ని వెలికి తీసి యాసిన్ కిరా, హొస్పేటల మీదుగా వివిధ ప్రాంతాలలోని ఓడరేవుల ద్వారా 1960దశకంలో రవాణా వ్యవస్థను ప్రారంభించింది. కాలక్రమేనా దేశ విదేశాల్లో మన ఇనుప ఖనిజానికి భారీగా డిమాండ్ పెరగడంతో 19702 దశకంలో గుంతకల్లు-హొస్పేట్, తోరణగళ్లు-రంజిత్ పురా మద్య బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి మద్రాసు హార్బర్కు (Madras Harbor) బాక్స్-ఎన్ వ్యాగన్ల గూడ్స్ ద్వారా ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడం ప్రారంభించారు.

Guntakal Railway: తోరణగళ్లు-రంజిత్ పురా మధ్య మంజూరు అయిన డబ్లింగ్ రైలు మార్గం

రైల్వే ఆదాయం

తద్వారా రైల్వే ఆదాయం భారీగా పెరిగింది. యూనిగేజ్ ప్రాజెక్టులో భాగంగా- హొస్పేట్ -హుబ్లీ- వాస్కోడిగామా మద్య బ్రాడ్ గేజ్ రైలు మార్గం పూర్తి చేసి హుబ్లీ డివిజన్ మీదుగా మళ్లించారు. దాదాపుగా మూడున్నర దశాబ్దాల పాటు రాయలసీమ జిల్లాల మీదుగా మద్రాసు ఓడరేవు ద్వారా విదేశాలకు ఎన్ఎండిసి (NMDC) ఇనుప ఖనిజాన్ని రవాణా చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న తోరణగళ్లు-రంజిత్ పురా సింగిల్ లైన్ రైలు మార్గానికి అదనంగా 23కి. మీల డబ్లింగ్ రైలు మార్గం ప్రాజెక్టు చేపట్టేందుకు రైల్వే శాఖ తాజాగా 5.458.835 అంచనా వ్యయంతో నిర్మించేందుకు డబ్లింగ్ రైలు మార్గం ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాదికి అదనంగా 5.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా పెరుగుతుంది.

గుంతకల్లు రైల్వే ఏ రైల్వే జోన్‌కు చెందుతుంది?

గుంతకల్లు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR)కి చెందిన డివిజన్‌గా ఉంది.

గుంతకల్లు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?

గుంతకల్లు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పరిధిలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Kapila Tirtham: కపిలతీర్థం ఆలయం దర్శించుకోనున్నసిఎం చంద్రబాబు

Donimalai Mines Guntakal Railway Hubli Division Iron Ore Transport NMDC Railway Doubling Project Ranjitpura South Western Railway Toranagallu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.