Latest News: Minister Durgesh: మానవతా దృక్పథంతో తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

Read Time:  1 min
Latest News: Minister Durgesh: మానవతా దృక్పథంతో తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ లో, ధాన్యం కొనుగోలు, తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ (Minister Durgesh) తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్‌ (Minister Manohar) తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు (Minister Durgesh).

Minister Durgesh: Grain purchases will be made even if the moisture content exceeds 17 out of humanitarian considerations
Minister Durgesh: Grain purchases will be made even if the moisture content exceeds 17 out of humanitarian considerations

Read Also: Waste Policy: చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్‌లో మార్పులు అవసరం

పంటను రక్షించుకునేందుకు

వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు. ఈ టార్పాలిన్లు ధాన్యం ఎండబెట్టడానికి, తాత్కాలికంగా నిల్వ ఉంచేందుకు ఉపయోగపడతాయి. పంటను రక్షించుకునేందుకు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.