हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Latest News: Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖపట్నంలో కొత్త రోప్‌వే

Anusha
Latest News: Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖపట్నంలో కొత్త రోప్‌వే

విశాఖపట్నం (Visakhapatnam) పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నగరానికి చిహ్నంగా నిలిచిన కైలాసగిరి రోప్‌వేను ఆధునీకరించడానికి, కొత్త సాంకేతికతతో కూడిన రోప్‌వేను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also: Chandrababu: రాష్ట్రంలో ఒకేసారి 3లక్షల గృహ ప్రవేశాలు

ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ (Visakhapatnam) ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మలచాలన్నది వీఎంఆర్‌డీఏ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న రోప్‌వే (ropeway) దాదాపు 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది. కాలక్రమేణా రోప్‌వే మౌలిక సదుపాయాలు పాతబడడంతో, పర్యాటకుల భద్రత దృష్ట్యా కొత్త సౌకర్యాలను అందించాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ కొత్త ప్రాజెక్టుకు రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. టెండర్ల ప్రక్రియకు అడుగులు ముందుకు పడలేదు.తెన్నేటి పార్కు నుంచి రోప్‌వే పెట్టాలని అనుకున్నామన్నారు వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్. ఈ రోప్‌వే ప్రాజెక్టుకు మొదట లూజ్‌ గ్రావిటీ రైడ్‌ను కూడా జోడించాలని భావించారు. అయితే, ఈ రైడ్‌ వల్ల పెద్దగా లాభాలు రావని అధికారులు అంచనా వేశారు.

ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా

అందుకే, ఆ రైడ్‌ను తీసేసి, కేవలం రోప్‌వేను మాత్రమే తెలుగు మ్యూజియం వరకు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

అందుకే ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి, మళ్లీ టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ అధికారులకు వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులకు సూచించామన్నారు.అప్పుఘర్ సమీపంలో 2004 మే 5న ప్రారంభమైన ప్రస్తుత రోప్‌వే 375 మీటర్ల పొడవు ఉంది. దీనిని రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.

తెన్నేటి పార్కు నుంచి కొండపైకి వెళ్తుంది

360 డిగ్రీల కోణంలో నగరాన్ని చూస్తూ కైలాసగిరిపైకి వెళ్లేలా దీనిని బీఓటీ (బిల్డ్, ఓన్, ట్రాన్స్‌ఫర్) విధానంలో అప్పగించారు. 20 ఏళ్ల కాలపరిమితి పూర్తవడంతో, అధికారులు కొత్త రోప్‌వే నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈసారి కేవలం రోప్‌వేనే కాకుండా, లూజ్ గ్రావిటీ రైడ్‌ను కూడా జోడించి టెండర్లు ఆహ్వానించారు.

కొత్త డిజైన్ ప్రకారం, రోప్‌వే అప్పుఘర్ నుంచి కాకుండా తెన్నేటి పార్కు నుంచి కొండపైకి వెళ్తుంది. అక్కడి నుంచి తెలుగు మ్యూజియం వరకు మరో రోప్‌వే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.మొత్తం రోప్‌వే పొడవు 1.5 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆదాయం పెద్దగా రాదని సూచనలు చేశారు

కొండ పైనుంచి భూమి ఆకర్షణ శక్తితో కిందికి వచ్చేలా లూజ్ గ్రావిటీ రైడ్‌లను కూడా ఏర్పాటు చేయాలని గత ఆగస్టులో టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టును పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. దీనికి రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, అధికారులు ఆశించినట్లుగా టెండర్లు రాలేదు.

కేవలం ఒకే ఒక్క టెండర్ వచ్చింది. మరికొందరు గడువు పెంచాలని, వ్యయం ఎక్కువ అవుతుందని, ఆదాయం పెద్దగా రాదని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో, వీఎంఆర్‌డీఏ అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870