हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Telugu News: Geophysical survey: తుది అంకానికి ఎస్ఎల్బిసి జియోఫిజికల్ సర్వే

Sushmitha
Telugu News: Geophysical survey:  తుది అంకానికి ఎస్ఎల్బిసి జియోఫిజికల్ సర్వే

14 వరుసలుగా సొరంగం విభజించి హెలికాఫ్టర్ సర్వే

హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ)(SLBC) భూభౌతిక పరిస్థితి అధ్యయనం కోసం చేస్తున్న హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే(Geophysical survey) దాదాపు తుది అంకం చేరుకుంది. ప్రత్యేక హెలికాప్టర్ మన్నెవారిపల్లి అవుట్‌లెట్ నుంచి దోమలపెంట ఇన్‌లెట్ వరకు తిరుగుతూ సర్వే చేస్తుండటంతో, త్వరలో శాస్త్రజ్ఞులు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సర్వేను నేషనల్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పది రోజులుగా నిర్వహిస్తున్నారు.

Read Also: TG: తెలంగాణలో ఇంటర్నేషనల్ ఫిషరీస్‌ హబ్‌ ఏర్పాటు

Geophysical survey
Geophysical survey

సర్వే విధానం, లోతు

ఈ సర్వే కోసం హెలికాప్టర్(Helicopter) ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వేళలలో రెండుసార్లు టేకాఫ్, ల్యాండింగ్ అవుతోంది. టేకాఫ్ అయిన ప్రతిసారీ ఐదు నుంచి ఎనిమిది చుట్టూ చక్కర్లు కొడుతూ అధ్యయనం చేస్తున్నారు. గాలిలో దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి భూమి లోపల దాదాపు 500 నుంచి 800 మీటర్ల లోతు వరకు విద్యుదయస్కాంత తరంగాలను ప్రసరింపజేస్తూ ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతోంది. సొరంగం ప్రతిపాదిత ప్రాంతాన్ని 14 వరుసలుగా విభజించుకుని, ఒక్కో వరుసలో 100 నుంచి 500 మీటర్ల మధ్య సర్వే చేపడుతున్నారు.

ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, తదుపరి చర్యలు

ప్రమాదం జరిగిన ప్రాంతం, ఇక ముందు తవ్వాల్సిన సొరంగం, అలాగే తవ్వకం పూర్తైన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం 43 కి.మీ. నిడివిలో సొరంగం అడ్డం సుమారు 3 కి.మీ. పరిధిలో సర్వే చేస్తున్నారు. దీని ద్వారా భూమి లోపల షియర్ జోన్స్ వంటి ప్రమాదకరమైన ప్రాంతాలను, నీటి ప్రవాహాలు, పెళుసైన బురద ప్రాంతాలు వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. త్వరలో ఏరియల్ సర్వే ముగించడమే కాకుండా నవంబర్ 29 లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వే నివేదిక ఆధారంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం రీడిజైన్ చేసి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 3న ఈ సర్వేను ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!

విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!

దుర్గగుడి ‘కరెంట్ కట్’పై చర్యలు – గొట్టిపాటి

దుర్గగుడి ‘కరెంట్ కట్’పై చర్యలు – గొట్టిపాటి

పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

ఏపీలో కొత్త జిల్లాలు..రేపటి నుండే అమల్లోకి

ఏపీలో కొత్త జిల్లాలు..రేపటి నుండే అమల్లోకి

యూట్యూబర్ అన్వేష్‌పై ఆగ్రహం.. అతని దిష్టి బొమ్మ దగ్ధం

యూట్యూబర్ అన్వేష్‌పై ఆగ్రహం.. అతని దిష్టి బొమ్మ దగ్ధం

ఇకపై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. విధానం ఇదే

ఇకపై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. విధానం ఇదే

పింఛన్‌దారులకు అలర్ట్.. త్వరలో మరో సర్వే!

పింఛన్‌దారులకు అలర్ట్.. త్వరలో మరో సర్వే!

నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి

హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి

No image

మేధో వలసలను ఆపలేమా!

📢 For Advertisement Booking: 98481 12870