📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Eluru crime: కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి

Author Icon By Tejaswini Y
Updated: February 16, 2026 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Eluru crime: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన 11 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు.

Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

Eluru crime: Boy dies after receiving electric shock

ఘటన వివరాలు

శుభకార్యం జరుగుతుండగా, సుశాంత్ పొరపాటున వంటగదిలోని గ్రైండర్ వైర్‌ను పట్టుకున్నాడు. దీనితో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు

బాలుడిని వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి(Dead) చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జరగాల్సిన శుభకార్యం చిన్న నిర్లక్ష్యం కారణంగా విషాదంగా మారడంతో కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Child Death Accident Eluru district news Jnagareddygudem Electric Shock Ramanujapuram News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.