📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

chandrababu agriculture plans : ఏలూరులో 500 ఎకరాల్లో ‘కోకో సిటీ’, రైతులకు భారీ బూస్ట్!

Author Icon By Sai Kiran
Updated: February 3, 2026 • 10:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

chandrababu agriculture plans : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాగు నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు అన్ని కార్యకలాపాలు ఒకేచోట ఉండేలా ప్రత్యేక హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేయాలని రైతులను ప్రోత్సహించనున్నారు.

Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

chandrababu agriculture plans

రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రస్తుతం లక్షలాది మంది రైతులు ప్రకృతి సేద్యానికి మారుతున్నారని, 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లంబసింగిలో పీపీపీ విధానంలో కుంకుమపువ్వు సాగు, ఆక్వా రైతుల నమోదు తప్పనిసరి, పౌల్ట్రీ రంగానికి ప్రోత్సాహకాలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తూ ‘డిజి రైతు బజార్’, ‘కిసాన్ డ్రోన్’ వంటి యాప్‌లను ప్రారంభించారు. వీటి ద్వారా రైతులు ఉత్పత్తులను నేరుగా విక్రయించడం, పరికరాలను అద్దెకు తీసుకోవడం సులభమవుతుందని అధికారులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agriculture development news andhra pradesh farming news ap farmer schemes Breaking News in Telugu chandrababu agriculture plans cocoa cultivation india digi raithu bazar eluru cocoa city project Google News in Telugu kisan drone app launch latest ap politics agriculture Latest News in Telugu natural farming ap Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.