📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

Author Icon By Sudheer
Updated: April 8, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తి వైజాగ్ నగరంలోని వ్యాపార ల్యాండ్ అని సమాచారం.

ysrcp mp mvv

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. హయగ్రీవ భూమిని వృద్ధుల మరియు అనాథల సేవల కోసం కేటాయించడం జరిగింది. కానీ ఎంవీవీ సత్యనారాయణ ఈ భూములను తన స్వలాభం కోసం ఉపయోగించారనీ, వాటిని చిన్న భాగాలుగా విభజించి, తప్పుడు పత్రాలతో ఇతరుల‌కు అమ్మకాలు చేశారని గుర్తించారు. ఈ కేసులో సత్యనారాయణపై ఇంకా మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఈడీ ఆలోచిస్తోంది.

MVV Satyanarayana MVV Satyanarayana ED

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.