📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: East Godavari: లారీ దొంగల ముఠా అరెస్ట్!

Author Icon By Radha
Updated: October 17, 2025 • 8:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తూర్పుగోదావరి(East Godavari) జిల్లా రాజానగరం మండలంలో జరిగిన లారీ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. దొంగిలించిన లారీని రికవరీ చేయడమే కాకుండా, నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ఈ ముఠా రాష్ట్రంలో లారీల దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నట్లు విచారణలో తేలింది.

Read also: RRB: గ్రాడ్యుయేట్‌, అండర్‌గ్రాడ్యుయేట్‌లకు రైల్వే ఉద్యోగాలు

ఎలా పట్టుబడ్డారు నిందితులు?

East Godavari: రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ సమీపంలోని ఏఎన్ఆర్ కాటా వద్ద టిప్పర్ లారీని తెల్లవారుజామున దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు మన్యం గణేశ్వర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా లారీని పొదల్లో దాచినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా రాజస్థాన్‌(Rajasthan), మహారాష్ట్ర(Maharashtra) ప్రాంతాల దొంగల ముఠా ఈ ఘటన వెనుక ఉన్నట్లు తేలింది. నిందితులు — రాజస్థాన్‌కు చెందిన శోకత్‌, జమాల్ ఖాన్‌, సోహిల్‌, మహమ్మద్ రసుద్దీన్ ఖాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు.

ఈ లారీ దొంగతనం ఎక్కడ జరిగింది?
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జరిగింది.

Q2. ఎన్ని నిందితులు అరెస్ట్ అయ్యారు?
మొత్తం నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh police interstate gang latest news Rajahmundry crime truck theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.