हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ

Sudheer
సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ తన నియామకానికి సహకరించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

GUptha
GUptha

హరీష్ కుమార్ గుప్తా రాష్ట్రానికి 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయనకు వివిధ పోలీస్ విభాగాల్లో సేవల అనుభవం ఉంది. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించిన ఆయన, శాంతి భద్రతల పరిరక్షణలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త డీజీపీగా నియమితులైన తర్వాత ఆయన భద్రతాపరమైన అనేక కీలక అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం.

ఇదివరకు డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీ కాలం నిన్నటితో ముగిసింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం, మరో ఏడాది పాటు ఆర్టీసీ ఎండీగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

కొత్త డీజీపీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం, శిక్షణా కార్యక్రమాలను మెరుగుపరచడం, నేర నివారణలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణకు నూతన వ్యూహాలు రూపొందించే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870