📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Devineni Uma: జగన్ దమ్ముంటే అమరావతిలో పర్యటించు: దేవినేని ఉమా

Author Icon By Sharanya
Updated: August 18, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) సవాల్ విసిరారు. “దమ్ముంటే అమరావతిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూసి ప్రజలకు నిజం చెప్పండి” అని ఆయన వ్యాఖ్యానించారు.

మీడియా సమావేశంలో వ్యాఖ్యలు

సోమవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని (Devineni Uma) ఉమ మాట్లాడుతూ, “అక్రమాలు చేసి జైలుయాత్రలు చేయడం మానేసి, ఒకసారి రాజధాని ప్రాంతానికి రండి” అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

Devineni Uma

“అమరావతి మునగలేదు” – దేవినేని ఉమ

అమరావతి లోని సీడ్ యాక్సెస్ రోడ్డు, సచివాలయం, వీఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్సిటీ వంటి ప్రాంతాలను స్వయంగా వచ్చి చూడాలని జగన్‌ (Jagan) ను సవాల్ చేశారు. “అమరావతి ఎక్కడా మునిగిపోలేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరోపణలు

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ఆదరణ చూసి, ఓర్చుకోలేక జగన్ అమరావతి (Amaravati) అభివృద్ధిపై విషప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు.

జగన్ మానసిక స్థితి ప్రశ్నార్థకమని వ్యాఖ్య

“జగన్ మానసిక పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు” అని దేవినేని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/anantapur-anantapur-urban-mla-daggubati/andhra-pradesh/531936/

Amaravati Development Andhra Pradesh politics Breaking News Devineni Uma Challenge Jagan latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.