हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Telugu News:Cyclone:మొంథా తుఫాను బలహీనపాటు – ఏపీ, తెలంగాణలో వర్షాల హెచ్చరిక

Pooja
Telugu News:Cyclone:మొంథా తుఫాను బలహీనపాటు – ఏపీ, తెలంగాణలో వర్షాల హెచ్చరిక

మొంథా తుఫాను(Cyclone) ప్రభావం క్రమంగా తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడి భీకర తుఫానుగా మారిన మొంథా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై కొనసాగుతోంది. తుఫాను బలహీనమైనప్పటికీ, దాని తేమ ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also: AP Govt: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ఒక్కొక్కరికి రూ.1000

Cyclone
Cyclone:మొంథా తుఫాను బలహీనపాటు – ఏపీ, తెలంగాణలో వర్షాల హెచ్చరిక

గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు(Cyclone) పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొండప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలులు వేగంగా వీచే అవకాశం ఉందని సూచించారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు.

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) మాట్లాడుతూ, “తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు పంట నష్టాల అంచనా ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించాం. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా రాబోయే 48 గంటలపాటు వర్షాలు, గాలులు కొనసాగవచ్చని తెలిపింది. తీరప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870