విజయవాడ : ఏపీ సీఎస్ విజయానంద్(Vijayanand) సర్వీసు 3 నెలల పాటు పొడి
గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ విజయానంద్ సర్వీసు. 2026 ఫిబ్రవరివరకు సీఎస్ గా కొనసాగనున్న విజయానంద్. అనంతరం స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్కు సీఎస్ అవకాశం కల్పించనున్న సీఎం చంద్రబాబు.
Read Also: Puttaparthi: ‘సత్యసాయి’కి ఉరవకొండతో విడదీయరాని బంధం!

2026మే నెలతో ముగియనున్న సాయిప్రసాద్ పదవీకాలం. ఆ తర్వాత కూడా సీఎస్ సాయిప్రసాద్ను కొనసాగించనున్న ప్రభుత్వం. ఇరువురు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి అందిన సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: