हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

vaartha live news : Vizag POCSO Court : ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు

Divya Vani M
vaartha live news : Vizag POCSO Court : ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు

కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంలా మారాడు. ఐదేళ్ల చిన్నారి (Five-year-old child)పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విశాఖపట్నం పోక్సో కోర్టు (Visakhapatnam POCSO Court) కఠినమైన శిక్ష విధించింది. అతడు మరణించేంత వరకు జైలులోనే ఉండాలని సోమవారం న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. న్యాయ నిపుణుల మాటల్లో ఇలాంటి తీర్పులు చాలా అరుదు.పోలీసుల వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో కలిసి విశాఖలో జాలారిపేటలో నివసిస్తున్నాడు. భార్య, కుమార్తె, కుమారుడితో ఉండే ఈ వ్యక్తి, ఈ ఏడాది ఏప్రిల్ 15న భార్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు.

CBN : నేడు ఢిల్లీ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Vizag POCSO Court : ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు
Vizag POCSO Court : ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు

మద్యం మత్తులో ఘోర నేరం

ఆ రాత్రే తగరపువలసలోని పాత సినిమాహాలు దగ్గర ఓ షెడ్‌లో పిల్లలను నిద్రపుచ్చాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఐదేళ్ల కుమార్తెపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి అరుపులు విని దగ్గరలో నిలబడి ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే అనుమానం వ్యక్తం చేశారు. వారు అక్కడి సెక్యూరిటీ గార్డుకి చెప్పి, ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుడి నేరం నిర్ధారించారు. రక్తస్రావంతో బాధపడుతున్న చిన్నారిని వెంటనే కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

దర్యాప్తు, ఆధారాలు

అప్పటి ఏసీపీ పెంటారావు కేసు దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీ, వైద్యుల నివేదికలు, సాక్ష్యాలు అన్నీ కోర్టుకు సమర్పించారు. నిందితుడి నేరాన్ని అవి స్పష్టంగా నిరూపించాయి.అన్ని ఆధారాలను సమీక్షించిన పోక్సో కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. ఆయన మరణించేంత వరకు జైలులో ఉండాలని తీర్పు చెప్పింది. ఇది సమాజానికి గట్టి సందేశమని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. చిన్నారి భవిష్యత్తుకు ఇది కొంత సహాయపడుతుందని భావిస్తున్నారు.

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..
0:36

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

📢 For Advertisement Booking: 98481 12870